AP News: శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-08-13T21:54:07+05:30 IST
Nandyal: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం(Srisailam) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని, ఆది, సోమవారం సెలవు రోజులు రావడంతో రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో
Nandyal: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం(Srisailam) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని, ఆది, సోమవారం సెలవు రోజులు రావడంతో రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ కారణంగా ఆలయ అధికారులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. స్వామి దర్శనానికి సుమారు 4 గంటలు సమయం పడుతోంది.