పుట్టపర్తికి మహారాష్ట్ర భక్తుల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-07-08T12:12:00+05:30 IST

ప్రతి సంవత్సరం మాదిరిగానే గురుపౌర్ణమి, తొలిఏకాదశి వేడుకలకు మహారాష్ట్ర నుంచి భక్తులు పుట్టపర్తికి కాలినడకన బయలుదేరి

పుట్టపర్తికి మహారాష్ట్ర భక్తుల పాదయాత్ర

అనంతపురం: ప్రతి సంవత్సరం మాదిరిగానే గురుపౌర్ణమి, తొలిఏకాదశి వేడుకలకు మహారాష్ట్ర నుంచి భక్తులు పుట్టపర్తికి కాలినడకన బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్రలో నాసిక్‌ కొల్హాపూర్‌ ప్రాంతానికి చెందిన 1500 మంది భక్తు లు బుధవారం రాత్రి రైలులో ధర్మవరం రైల్వేస్టేషనకు వచ్చారు. గురువారం రైల్వే స్టేషన నుంచి  కాలినడక భక్తిగీతాలు ఆలపిస్తూ పుట్టపర్తికి బయలుదేరివెళ్లారు.

Updated Date - 2022-07-08T12:12:00+05:30 IST