తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2020-07-14T18:03:36+05:30 IST
తిరుపతి: రాష్టంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ భారీగా తగ్గింది.
తిరుపతి: రాష్టంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ భారీగా తగ్గింది. అలిపిరి చెక్ పాయింట్లో కోవిడ్ టెస్ట్ చేసే కేంద్రంలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ టెస్ట్ కేంద్రాన్ని మూసివేసి, ఆ టెంట్ను తీసివేసి ఆ ప్రాంతాన్ని టీటీడీ శానిటైజ్ చేసింది. మూడు రోజుల తర్వాత అలిపిరిలో భక్తులకు కోవిడ్ టెస్టులు తిరిగి ప్రారంభించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.