మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

ABN , First Publish Date - 2021-07-25T05:52:28+05:30 IST

శిల్పానగర్‌లో సమస్యలను పరిష్కరించాలంటూ నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు.

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

నంద్యాల, జూలై 24: శిల్పానగర్‌లో సమస్యలను పరిష్కరించాలంటూ నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. శిల్పానగర్‌లో సీసీరోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్‌.రాజునాయుడు, మహేష్‌, దస్తగిరి, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐఎ్‌సఎఫ్‌ కార్యదర్శి సురేష్‌, అజీజ్‌, బాషా, సుబ్బరాయుడు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-25T05:52:28+05:30 IST