గన్నీ బ్యాగులు ఇవ్వాలని ధర్నా

ABN , First Publish Date - 2021-05-07T04:27:10+05:30 IST

గన్నీ బ్యా గులను ఇవ్వాలని ఎంపీటీ సీ జట్రం గోవర్థన్‌ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ మల్లయ్య డిమాండ్‌ చేశారు.

గన్నీ బ్యాగులు ఇవ్వాలని ధర్నా
విండో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న రైతులు

 ధన్వాడ,మే 6: గన్నీ బ్యా గులను ఇవ్వాలని  ఎంపీటీ సీ జట్రం గోవర్థన్‌ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ మల్లయ్య డిమాండ్‌ చేశారు. గురు వారం ఽధన్వాడ సింగిల్‌విం డో కార్యాలయం ముదు రై తులతో కలిసి ధర్నా నిర్వ హించారు. గన్నీ బ్యాగులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.   అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. 

Updated Date - 2021-05-07T04:27:10+05:30 IST