డీహెచ్ఎఫ్ఎల్లో 12,705 కోట్ల మోసాలు
ABN , First Publish Date - 2020-09-29T06:14:45+05:30 IST
డీహెచ్ఎ్ఫఎల్ ప్రమోటర్లు 2016-2019 మధ్య రూ.12,705.53 కోట్ల మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డట్లు ఆడిటింగ్ సంస్థ ‘గ్రాంట్ థోర్న్టన్’ తనిఖీలో బయటపడ్డా యి....
న్యూఢిల్లీ: డీహెచ్ఎ్ఫఎల్ ప్రమోటర్లు 2016-2019 మధ్య రూ.12,705.53 కోట్ల మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డట్లు ఆడిటింగ్ సంస్థ ‘గ్రాంట్ థోర్న్టన్’ తనిఖీలో బయటపడ్డా యి. మురికివాడల్లో రెండు గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరుతో వీరు ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించింది.