మరికాసేపట్లో ఏసీబీ కోర్టుకు ధూళిపాళ్ల
ABN , First Publish Date - 2021-04-23T21:45:40+05:30 IST
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుకానున్నారు.
అమరావతి: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుకానున్నారు. వైద్య పరీక్షల అనంతరం నేరుగా ఏసీబీ కోర్టుకు అధికారులు తీసుకురానున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం చట్టాన్ని ఉల్లంఘిచడమేనని పలువురు న్యాయవాదులు అంటున్నారు.