నల్గొండ జిల్లాలో డీజిల్ దొంగలు

ABN , First Publish Date - 2022-07-30T15:53:54+05:30 IST

నల్గొండ జిల్లాలో డీజిల్ దొంగలు

నల్గొండ జిల్లాలో డీజిల్ దొంగలు

నల్గొండ: నల్గొండ జిల్లాలో డీజిల్ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో లారీల్లో డీజిల్ చోరీ చేస్తూ డ్రైవర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పార్కింగ్ చేసిన 4 లారీల్లో 400 లీటర్ల డీజిల్ దొంగలు చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఇన్నోవా వాహనంలో తిరుగుతూ కేటుగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. దొంగల చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-07-30T15:53:54+05:30 IST