వ్యక్తి అదృశ్యం

ABN , First Publish Date - 2022-07-05T04:58:48+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలోని షాషాబ్‌గుట్టకు చెం దిన పి.చంద్రశేఖర్‌(29) ఈనెల ఒకటవ తేదీ నుంచి కని పించడం లేదు.

వ్యక్తి అదృశ్యం
చంద్రశేఖర్‌(ఫైల్‌)


మహబూబ్‌నగర్‌, జూలై 4: మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలోని షాషాబ్‌గుట్టకు చెం దిన పి.చంద్రశేఖర్‌(29) ఈనెల ఒకటవ తేదీ నుంచి కని పించడం లేదు. సోమవారం అతని సోదరుడు వెంకటేశ్‌ రూ రల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మి స్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చంద్ర శేఖర్‌ తెలిసిన వారివద్ద అప్పులు చేశాడని, ఆ అప్పులు తీర్చ లేక మానసిక వేదనకు గురయ్యేవాడని, ఈ కారణంతోనే ఇం ట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఉండవచ్చని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం లేద ని, తెలిసిన వారివద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్‌ వివరించాడు. 

Updated Date - 2022-07-05T04:58:48+05:30 IST