మధురై ఆళగర్ ఉత్సవాల్లో అపశృతి
ABN , First Publish Date - 2022-04-16T19:14:10+05:30 IST
మధురై ఆళగర్ ఉత్సవాల్లో అపశృతి
చెన్నై: మధురై ఆళగర్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమం ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.