మధురై ఆళగర్‌ ఉత్సవాల్లో అపశృతి

ABN , First Publish Date - 2022-04-16T19:14:10+05:30 IST

మధురై ఆళగర్‌ ఉత్సవాల్లో అపశృతి

మధురై ఆళగర్‌ ఉత్సవాల్లో అపశృతి

చెన్నై: మధురై ఆళగర్‌ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమం ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

Updated Date - 2022-04-16T19:14:10+05:30 IST