వజ్రోత్సవాల ఆరంభ సభలో జిల్లా ప్రజాప్రతినిధులు
ABN , First Publish Date - 2022-08-09T06:16:34+05:30 IST
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హై ద్రాబాద్లోని హెచ్ఐసీసీ వద్ద జరిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రా రంభ కార్యక్రమంలో సోమవారం జిల్లాకు ప్రజా ప్రతినిధులు సందడి చే శారు.
జగిత్యాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హై ద్రాబాద్లోని హెచ్ఐసీసీ వద్ద జరిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రా రంభ కార్యక్రమంలో సోమవారం జిల్లాకు ప్రజా ప్రతినిధులు సందడి చే శారు. జిల్లా నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ, మండల ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో భాగస్వామ్యం అ య్యా రు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యే లు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సుంకె రవి శంకర్, ఎమ్మెల్సీ బాను ప్రకాశ్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, జి ల్లా రైతు సమన్వయ సమితి నాయకులు చీటి వెంకట్రావులు వజ్రోత్సవా ల ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.