రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దు : సీఐ
ABN , First Publish Date - 2020-12-04T05:13:43+05:30 IST
సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు ఎ క్కువ మంది పెడుతున్నారని, అలాంటి వారిపై నిఘా పెట్టి చర్యలు తీసు కుంటామని రుద్రూరు సర్కిల్ సీఐ అశోక్రెడ్డి అన్నారు.
రుద్రూరు, డిసెంబరు 3: సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు ఎ క్కువ మంది పెడుతున్నారని, అలాంటి వారిపై నిఘా పెట్టి చర్యలు తీసు కుంటామని రుద్రూరు సర్కిల్ సీఐ అశోక్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్కు తనిఖీ చేశారు. స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. నేరాల పురోగతిపై స్థానిక ఎస్సై రవీందర్ను అడిగి తెలుసుకున్నారు.