TS News: రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా? : అసదుద్దీన్ ఒవైసీ

ABN , First Publish Date - 2022-08-25T23:17:02+05:30 IST

Hyderabad: హైదరాబాద్ గోషమహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై పీడీ యాక్టు (PD ACT) నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఒక ఉపఎన్నిక కోసం బీజేపీ ఇంతలా బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితేంటి? రాష్ట్రాన్ని అగ్నికి

TS News: రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా? : అసదుద్దీన్ ఒవైసీ

Hyderabad:  హైదరాబాద్ గోషమహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై పీడీ యాక్టు (PD ACT) నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఒక ఉపఎన్నిక కోసం బీజేపీ ఇంతలా బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితేంటి? రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతిచేద్దామనుకుంటున్నారా? దుకాణాలు, స్కూళ్లు మూసివేసేలా చేస్తారా? ప్రజలను ఇళ్లల్లోంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలనుకుంటున్నారా?’’ అని ట్విటర్‌లో అసదుద్దీన్ స్పందించారు. 

Updated Date - 2022-08-25T23:17:02+05:30 IST