టీడీపీ కార్యాలయానికి కలిశెట్టి రూ.50 వేల విరాళం

ABN , First Publish Date - 2021-10-24T05:15:33+05:30 IST

దుండగుల దాడిలో ధ్వంసమైన టీడీపీ కేంద్ర కార్యాలయం పునః నిర్మాణం కోసం ఏఎంసీ మాజీ చైర్మన్‌ కలిశెట్టి అప్పలనాయుడు రూ.50వేలు విరాళంగా అందజేశారు.

టీడీపీ కార్యాలయానికి కలిశెట్టి రూ.50 వేల విరాళం
చంద్రబాబుకు చెక్కు అందిస్తున్న కలిశెట్టి:


రణస్థలం: దుండగుల దాడిలో ధ్వంసమైన టీడీపీ కేంద్ర కార్యాలయం పునః నిర్మాణం కోసం ఏఎంసీ మాజీ  చైర్మన్‌ కలిశెట్టి అప్పలనాయుడు రూ.50వేలు విరాళంగా అందజేశారు. ఈ చెక్‌ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునా యుడుకు  అందజేశారు.


 

Updated Date - 2021-10-24T05:15:33+05:30 IST