టీడీపీ కార్యాలయానికి కలిశెట్టి రూ.50 వేల విరాళం
ABN , First Publish Date - 2021-10-24T05:15:33+05:30 IST
దుండగుల దాడిలో ధ్వంసమైన టీడీపీ కేంద్ర కార్యాలయం పునః నిర్మాణం కోసం ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు రూ.50వేలు విరాళంగా అందజేశారు.
రణస్థలం: దుండగుల దాడిలో ధ్వంసమైన టీడీపీ కేంద్ర కార్యాలయం పునః నిర్మాణం కోసం ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు రూ.50వేలు విరాళంగా అందజేశారు. ఈ చెక్ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునా యుడుకు అందజేశారు.