అంబులెన్సు‌ కోసం ఎమ్మెల్యే నరేందర్‌ విరాళం

ABN , First Publish Date - 2020-08-07T06:22:56+05:30 IST

‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’లో భాగంగా కరోనా బాధితులకు అంబులెన్స్‌ కొనుగోలు కోసం మంత్రి కేటీఆర్‌కు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ విరాళం

అంబులెన్సు‌ కోసం ఎమ్మెల్యే నరేందర్‌ విరాళం

ఖిలావరంగల్‌, ఆగస్టు 6: ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’లో భాగంగా కరోనా బాధితులకు అంబులెన్స్‌ కొనుగోలు కోసం మంత్రి కేటీఆర్‌కు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ విరాళం అందించారు. ఈమేరకు ఎమ్మెల్యే నరేందర్‌ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌కు బుధవారం రాత్రి రూ.20.50లక్షల చెక్కును అందజేశారు. 

Updated Date - 2020-08-07T06:22:56+05:30 IST