రాజగోపుర నిర్మాణానికి విరాళం
ABN , First Publish Date - 2021-11-28T05:52:20+05:30 IST
ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించనున్న రాజగోపుర నిర్మాణానికి కల్లూరు వాస్తవ్యులైన మధుసూదన్ అనే భక్తుడు రూ.30,000 విరాళంగా అందజేసినట్లు ఆలయ అధికారి మల్లికార్జున తెలిపారు.
కౌతాళం,నవంబరు 27: ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించనున్న రాజగోపుర నిర్మాణానికి కల్లూరు వాస్తవ్యులైన మధుసూదన్ అనే భక్తుడు రూ.30,000 విరాళంగా అందజేసినట్లు ఆలయ అధికారి మల్లికార్జున తెలిపారు. విరాళం అందజేసిన దాతను సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు.