ఆలయాభివృద్ధికి విరాళం

ABN , First Publish Date - 2021-05-09T05:31:28+05:30 IST

మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో నిర్మాణం చేపడుతున్న వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి శనివారం బి.నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భూమా వెంకట్‌రెడ్డి, పాపమ్మ దంపతులు రూ.25,116 వేల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డికి అందజేశారు.

ఆలయాభివృద్ధికి విరాళం

రుద్రవరం, మే 8: మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో నిర్మాణం చేపడుతున్న వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి శనివారం బి.నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భూమా వెంకట్‌రెడ్డి, పాపమ్మ దంపతులు రూ.25,116 వేల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. ఈ విరాళం ఆలయ అభివృద్ధి నిమిత్తం ఉపయోగిస్తామని కమిటీ చైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు వారణాసి గోపిశర్మ, పద్మశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T05:31:28+05:30 IST