Mancherialలో డబుల్ బెడ్రూం ఇళ్ల రగడ
ABN , First Publish Date - 2022-06-22T16:15:41+05:30 IST
జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ రగడ చోటు చేసుకుంది.
మంచిర్యాల: జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ రగడ చోటు చేసుకుంది. రాజీవ్నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం చెందిన లబ్దిదారులు... ఇళ్ల తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.