నేడు ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి ద్రౌపతి ముర్ము

ABN , First Publish Date - 2022-07-12T14:41:41+05:30 IST

నేడు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఏపీకి రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఆమె వస్తున్నారు.

నేడు ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి ద్రౌపతి ముర్ము

Amaravathi : నేడు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఏపీకి రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఆమె వస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం నివాసంలో హైటీ కార్యక్రమంలో ముర్ము పాల్గొననున్నారు. అనంతరం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌కు జగన్, ముర్ము చేరుకుంటారు. రాష్ట్రపతి అభ్యర్థిని జగన్ సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పరిచయ కార్యక్రమం జరుగనుంది.

Updated Date - 2022-07-12T14:41:41+05:30 IST