వరసిద్ధుడి సేవలో డీఆర్డీవో చైర్మన్‌

ABN , First Publish Date - 2022-10-01T06:07:52+05:30 IST

డీఆర్డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో డీఆర్డీవో చైర్మన్‌
స్వామి సేవలో పాల్గొన్న డీఆర్డీవో చైర్మన్‌

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 30: డీఆర్డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే చినవెంకటప్పల నాయుడు స్వామిని దర్శించుకున్నారు. వారిని ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి ఆహ్వానించి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.


Updated Date - 2022-10-01T06:07:52+05:30 IST