వరసిద్ధుడి సేవలో డీఆర్డీవో చైర్మన్
ABN , First Publish Date - 2022-10-01T06:07:52+05:30 IST
డీఆర్డీవో చైర్మన్ సతీష్రెడ్డి శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 30: డీఆర్డీవో చైర్మన్ సతీష్రెడ్డి శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే చినవెంకటప్పల నాయుడు స్వామిని దర్శించుకున్నారు. వారిని ఏఈవో విద్యాసాగర్రెడ్డి ఆహ్వానించి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.