ప్రజలందరికీ తాగునీరు

ABN , First Publish Date - 2021-03-02T05:57:52+05:30 IST

ప్రజలందరికీ తాగునీరు సరఫరా చేస్తానని డెప్యూటీ సీఎం కృష్ణదాస్‌ అన్నారు.

ప్రజలందరికీ తాగునీరు
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన కృష్ణదాస్‌


కుంచోడుపేట (పోలాకి) మార్చి1: ప్రజలందరికీ తాగునీరు సరఫరా చేస్తానని డెప్యూటీ సీఎం కృష్ణదాస్‌ అన్నారు. ఈమేరకు  సోమ టవారం ఆయన మబగాం పంచాయతీ  కుంచోడుపేటలో రక్షి త మంచినీటి పథకాన్ని లాంఛ నంగా ప్రారంభించారు.  ఆయన వెంట సర్పంచ్‌ పిట్లదానమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఫమబగాం సర్పంచ్‌గా ఎన్నికైన  పిట్టదానమ్మ  సోమవారం సచివాలయం వద్ద పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎంపీడీఓ రాదాకృష్ణ సర్పంచ్‌ పాలకసభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమం డెప్యూటీ సీఎం ధర్మానకృష్ణదాస్‌, వారి అనుచరులు పాల్గొన్నారు. వనితమండలంలో సర్పంచ్‌ ఎన్నివేణమ్మ ఆధ్వర్యంలో 30 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు.   వారిని పార్టీలోకి  సాదరంగా మంత్రి ఆహ్వానించారు.



Updated Date - 2021-03-02T05:57:52+05:30 IST