డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-23T00:23:55+05:30 IST

యాశిష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముగ్గురు

డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

హైదరాబాద్‌: యాశిష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లీటర్ల యాశిష్ ఆయిల్, కారు, 3 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఖమ్మంకు చెందిన మహమ్మద్ ఆఫ్రోజ్, షేక్ మోజీబ్‌బాషా, చల్ల ఉపేందర్‌రావ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-12-23T00:23:55+05:30 IST