అంబరాన్నంటిన దసరా సంబురాలు

ABN , First Publish Date - 2020-10-27T10:34:47+05:30 IST

దసరా పండుగ ఉత్సవాలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నా రు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పరస్పరం శుభా కాంక్షలు చెప్పుకున్నారు

అంబరాన్నంటిన దసరా సంబురాలు

జమ్మి చెట్టుకు పూజలు

ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్న ప్రజలు

పోలీస్‌స్టేషన్‌లలో ఆయుధపూజలు

పాల్గొన్న ప్రజాప్రతినిధులు


 మంచిర్యాల, అక్టోబరు 26: దసరా పండుగ ఉత్సవాలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నా రు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పరస్పరం శుభా కాంక్షలు చెప్పుకున్నారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని గోదావరినది ఒడ్డున ఏర్పాటు చేసిన జమ్మి చెట్టువద్ద ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. మున్సి పల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య,  విజిత్‌కుమార్‌, గాదె సత్యం, కౌన్సిలర్లు సురేష్‌ బల్దవా, హరికృష్ణ, పోరెడ్డి రాజు,  వెంక టేష్‌, నాయకులు రవీందర్‌రావు, తాజోద్దీన్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-27T10:34:47+05:30 IST