చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.81 కోట్లు

ABN , First Publish Date - 2021-03-06T06:24:42+05:30 IST

ద్వారకా తిరుమల చిన వెంకన్న హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కిం చారు.

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.81 కోట్లు

ద్వారకా తిరుమల, మార్చి 5 : ద్వారకా తిరుమల చిన వెంకన్న హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కిం చారు. గడచిన 28 రోజులకు నగదు రెండు కోట్ల 81 లక్షల 14 వేల 99  రూపాయలు, బం గారం 347 గ్రాములు, వెండి ఆరు కేజీల 775 గ్రాములు వచ్చినట్టు ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. చెల్లని పాత వెయ్యి నోట్లు నాలుగు, 500 నోట్లు 72, విదేశీ కరెన్సీ వచ్చినట్టు తెలిపారు.

Updated Date - 2021-03-06T06:24:42+05:30 IST