శయన మహావిష్ణువుగా శ్రీవారు
ABN , First Publish Date - 2022-05-19T06:19:29+05:30 IST
శయన మహావిష్ణువుగా శ్రీవారు
ద్వారకాతిరుమల, మే 18: ఆదిశేషుని పాన్పుగా చేసుకుని పవళించిన శ్రీమహావిష్ణువుకు శ్రీదేవి, భూ దేవి సేవలు చేస్తున్నట్లున్న శయన మహావిష్ణువు అలంకరణలో చినవెంకన్న బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ నిర్వహిస్తున్న ్ఞఅల ంకార మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఆలయ ముఖమండపంలో శయనమహావిష్ణువుగా ఉన్న స్వామిని పలువురు భక్తులు దర్శించి తరించారు.