నల్లమలలో భూ ప్రకంపనలు

ABN , First Publish Date - 2021-07-27T04:20:46+05:30 IST

నల్లమలలో స్వల్పంగా భూమి కంపిం చింది.

నల్లమలలో భూ ప్రకంపనలు
అచ్చంపేట పట్టణం

- రెండు సెకన్లు కంపించిన భూమి


అచ్చంపేట, జూలై 26 : నల్లమలలో స్వల్పంగా భూమి కంపిం చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అచ్చంపే ట, అమ్రాబాద్‌, బల్మూర్‌, లింగాల, ఉప్పునుంతల మండలాల్లో సో మవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎ ప్పుడూ ఇలా జరగలేదని అంటున్నారు. ఏది ఏమైనా స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-07-27T04:20:46+05:30 IST