తూర్పుగోదావరి: జిల్లాలో మరోసారి Carona కలకలం

ABN , First Publish Date - 2022-05-15T17:20:05+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపింది.

తూర్పుగోదావరి: జిల్లాలో మరోసారి Carona కలకలం

తూర్పు గోదావరి: జిల్లాలో మరోసారి కరోనా (carona) కలకలం రేపింది. కొత్తగా రెండు కొవిడ్  కేసులు నమోదయ్యాయి. మలికిపురంకు చెందిన యువకుడు  అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  కొవిడ్ (covid) పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. అలాగే రాజమండ్రిలోని  ఓ వార్డు సచివాలయం ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు  ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ వార్డ్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.

Updated Date - 2022-05-15T17:20:05+05:30 IST