తూర్పుగోదావరి: జిల్లాలో మరోసారి Carona కలకలం
ABN , First Publish Date - 2022-05-15T17:20:05+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపింది.
తూర్పు గోదావరి: జిల్లాలో మరోసారి కరోనా (carona) కలకలం రేపింది. కొత్తగా రెండు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మలికిపురంకు చెందిన యువకుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొవిడ్ (covid) పరీక్ష చేయగా పాజిటీవ్గా నిర్ధారణ అయింది. అలాగే రాజమండ్రిలోని ఓ వార్డు సచివాలయం ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ వార్డ్లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.