సమస్యలు పరిష్కరించడానికి కృషి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-04-24T03:41:29+05:30 IST

గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడాని కి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. రామాయి గ్రామంలో పలువురు నాయకులు, గ్రామస్థులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సం దర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

సమస్యలు పరిష్కరించడానికి కృషి : ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 23: గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడాని కి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. రామాయి గ్రామంలో పలువురు నాయకులు, గ్రామస్థులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సం దర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభ్యున్నతి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేప డుతున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవు తుందన్నారు. కార్యక్రమంలో రైతుబంధుసమితి జిల్లా అధ్యక్షుడు అడ్డిభోజారె డ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T03:41:29+05:30 IST