Cairo Church Fire: కైరో చర్చిలో అగ్నిప్రమాదం.. 41 మంది సజీవ దహనం
ABN , First Publish Date - 2022-08-15T00:56:01+05:30 IST
ఈజిప్ట్: కైరోలోని అబూ సిఫైన్ చర్చిలో ఆదివారం ప్రార్థనల వేళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది సజీవ దహనమయ్యారు.
ఈజిప్ట్: కైరోలోని అబూ సిఫైన్ చర్చిలో ఆదివారం ప్రార్థనల వేళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది సజీవ దహనమయ్యారు. 14 మంది గాయపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయని, చూస్తుండగానే దావానలంలా వ్యాపించాయని స్థానికులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై విచారణకు ఆదేశించారు.