ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు: Lokesh

ABN , First Publish Date - 2022-05-03T13:30:53+05:30 IST

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు: Lokesh

అమరావతి: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘అత్యంత నిష్ఠతో పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని, ఈ రోజు పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. రంజాన్ పండుగ ఈ ఏడాది పొడుగునా మీ ఇంటిల్లిపాదికీ ఆనందాలు పంచాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’’ అని లోకేష్ తెలిపారు. 


Read more