వీహెచ్‌పీ బజరంగ్‌దళ్‌ నూతన కమిటీ ఎన్నిక

ABN , First Publish Date - 2021-10-17T04:48:56+05:30 IST

నిజాంపేట మండల వీహెచ్‌పీ బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో శనివారం నూతన కమిటీని ఎన్నుకున్నారు.

వీహెచ్‌పీ బజరంగ్‌దళ్‌ నూతన కమిటీ ఎన్నిక

నిజాంపేట, అక్టోబరు 16: నిజాంపేట మండల వీహెచ్‌పీ బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో శనివారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. బజరంగ్‌దళ్‌ విభాగ్‌ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణపాల్గొన్నారు. సంయోజక్‌గా శెనిగెపల్లి తిరుపతి, కార్యదర్శిగా బట్ట మహేష్‌, సహ సంయోజక్‌లుగా కొమ్మాట సందీప్‌, గడీల ప్రవీణ్‌, టంకరి ప్రశాంత్‌, సాప్తాయిక్‌ ప్రముఖ్‌ భీంరావ్‌పల్లి శ్రావణ్‌, సహ సప్తాయిక్‌ ప్రముఖ్‌ ఏలూరి ప్రవీణ్‌, రేగుల కుమార్‌, కొమ్మాట భోగి కుమార్‌, విద్యార్థి ప్రముఖ్‌ కొమ్మాట రవి, సహ విద్యార్థి ప్రముఖ్‌ జగదీష్‌, గోరక్షక ప్రముఖ్‌ కమ్మరి మహేష్‌, సహ గోరక్ష ప్రముఖ్‌ వడ్ల నవీన్‌ను ఎన్నుకున్నారు. 

Updated Date - 2021-10-17T04:48:56+05:30 IST