-
-
Home » Andhra Pradesh » West Godavari » Eluru district-MRGS-AndhraPradesh
-
Polavaramలో పర్యటించిన మంత్రి అంబటి రాంబాబు
ABN , First Publish Date - 2022-05-05T17:51:08+05:30 IST
పోలవరం ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు.
Eluru district: పోలవరం ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. స్పిల్ వే, స్పీల్ ఛానల్ పనులను పరిశీలించారు. అలాగే ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి ఆరా తీశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ట్వీన్ టన్నెల్ ప్రాంతాన్ని మంత్రి అంబటి రాంబాబు పరిశీలిస్తున్నారు.