Eluru: ఆస్పత్రిలో మృతురాలి డైమండ్ రింగ్ మాయం

ABN , First Publish Date - 2022-05-12T16:56:11+05:30 IST

జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందిన మహిళ డైమండ్ రింగ్ మాయం కలకలం రేపుతోంది.

Eluru: ఆస్పత్రిలో మృతురాలి డైమండ్ రింగ్ మాయం

ఏలూరు: జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి(Private hospital)లో మృతి చెందిన మహిళ డైమండ్ రింగ్(Daimond ring ) మాయం కలకలం రేపుతోంది. కిడ్నీ వ్యాధికి చికిత్స నిమిత్తం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆరుద్ర మౌనిక(33) ఈ నెల 10న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న మౌనిక మృతి  చెందింది. కాగా.. ఆమె వేలికి ఉండాల్సిన డైమండ్ రింగ్ లేకపోవడాన్ని బంధువులు గుర్తించారు. దీనిపై మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Read more