ఉపాధి కూలి పెంపు

ABN , First Publish Date - 2021-04-23T10:36:03+05:30 IST

రాష్ట్రంలో ఉపాధి కూలీలకు దినసరి వేతనం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రూ.245కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న

ఉపాధి కూలి పెంపు

రాష్ట్రంలో ఉపాధి కూలీలకు దినసరి వేతనం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రూ.245కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధిశాఖ రూరల్‌ స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్‌(ఆర్‌ఎస్‌ఎస్‌ఆర్‌) ను రివిజన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

Updated Date - 2021-04-23T10:36:03+05:30 IST