ముగిసిన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
ABN , First Publish Date - 2022-08-15T05:25:07+05:30 IST
స్థానిక రాఘవేంద్రస్వా మి నాలుగు రోజులుగా నిర్వ హిస్తున్న 351 స్వా మివారి ఆరాధన మహోత్స వాలు ఆదివారంతో ముగిశాయి
ధర్మవరం, ఆగస్టు 14 : స్థానిక రాఘవేంద్రస్వా మి నాలుగు రోజులుగా నిర్వ హిస్తున్న 351 స్వా మివారి ఆరాధన మహోత్స వాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారిని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రథం లో స్వామివారిని ఊరేగిం చారు. అనంతరం ని ర్వహించిన సాంస్కృతిక కార్యక్రమలు ఆకట్టుకు న్నాయి. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.