విచారణ మొదలెట్టారు..

ABN , First Publish Date - 2021-03-03T06:13:32+05:30 IST

హొళగుందలోని సర్వే స.నెం.361లో కబ్జాకు గురైన 14.44 ఎకరాల స్థలాన్ని ఆర్‌ఐ దినోజ్‌కుమార్‌ సిబ్బందితో కలిసి మంగళవారం

విచారణ మొదలెట్టారు..

  1. ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


హొళగుంద, మార్చి 2: హొళగుందలోని సర్వే స.నెం.361లో కబ్జాకు గురైన 14.44 ఎకరాల స్థలాన్ని ఆర్‌ఐ దినోజ్‌కుమార్‌ సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ నెల 2వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘రెండు కోట్ల భూమి కాజేశారు’ అనే కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. రికార్డుల ను పరిశీలించి. దిడ్డి కాలనీవాసులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-03-03T06:13:32+05:30 IST