50 శాతం ఉద్యోగులు హాజరయ్యేలా చూడాలి
ABN , First Publish Date - 2021-04-18T04:42:41+05:30 IST
కొవిడ్ దృష్ట్యా జిల్లాలోని ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 50 శాతం మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవా లని టీఎన్జీవోస్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 17: కొవిడ్ దృష్ట్యా జిల్లాలోని ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 50 శాతం మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవా లని టీఎన్జీవోస్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టీఎన్జీ వోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ పాజిటివ్ వచ్చిన ఉద్యో గులకు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకై, రోజువారి కార్యక్రమంలో 50 శాతం ఉద్యోగులు పని చేయుటకు, ఇతరత్రా సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు, గౌరవ అధ్యక్షుడు నాగరా జు, ఉపాధ్యాక్షుడు సాయిలు, శ్రీకాంత్, లక్ష్మణ్, సునిల్ తదితరులు పాల్గొన్నారు.