50 శాతం ఉద్యోగులు హాజరయ్యేలా చూడాలి

ABN , First Publish Date - 2021-04-18T04:42:41+05:30 IST

కొవిడ్‌ దృష్ట్యా జిల్లాలోని ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 50 శాతం మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవా లని టీఎన్‌జీవోస్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.

50 శాతం ఉద్యోగులు హాజరయ్యేలా చూడాలి
కలెక్టర్‌కు వినతి పత్రం అందిస్తున్న టీఎన్‌జీవోస్‌ నాయకులు

కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 17: కొవిడ్‌ దృష్ట్యా జిల్లాలోని ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 50 శాతం మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవా లని టీఎన్‌జీవోస్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీ వోస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ఉద్యో గులకు కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్సకై, రోజువారి కార్యక్రమంలో 50 శాతం ఉద్యోగులు పని చేయుటకు, ఇతరత్రా సమస్యలపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు, గౌరవ అధ్యక్షుడు నాగరా జు, ఉపాధ్యాక్షుడు సాయిలు, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌, సునిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T04:42:41+05:30 IST