హుజూరాబాద్‌లో ఈటలదే గెలుపు: తరుణ్‌ చుగ్‌

ABN , First Publish Date - 2021-10-28T00:38:41+05:30 IST

హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌ భారీ మోజర్టీతో గెలవడం ఖాయమని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి

హుజూరాబాద్‌లో ఈటలదే గెలుపు: తరుణ్‌ చుగ్‌

శంషాబాద్‌: హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌ భారీ మోజర్టీతో గెలవడం ఖాయమని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్‌ చుగ్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటలతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులు ఖర్చు చేస్తోందని తరుణ్‌ చుగ్‌ చెప్పారు. 

Updated Date - 2021-10-28T00:38:41+05:30 IST