ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2021-08-03T04:30:14+05:30 IST

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
విద్యార్థులతో కలిసి మొక్క నాటుతున్న నటుడు ప్రిన్స్‌

మొయునాబాద్‌ రూరల్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ప్రముఖ సినీనటుడు ప్రిన్స్‌ అన్నారు. హిమాయత్‌నగర్‌ సమీపంలోని పల్లవి ఇంటర్నేషనల్‌ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటాడు. చైర్మన్‌ కొమురయ్య, సీవోవో యాశ్వి, డైరెక్టర్‌ మురళి, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-03T04:30:14+05:30 IST