మహానాడులో పోలంరెడ్డి రూ. 5లక్షల విరాళం

ABN , First Publish Date - 2022-05-28T05:04:44+05:30 IST

మహానాడులో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రూ. 5లక్షల విరాళాన్ని చెక్కురూపంలో టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అందజేశారు.

మహానాడులో పోలంరెడ్డి రూ. 5లక్షల విరాళం
చెక్కు అందజేస్తున్న పోలంరెడ్డి దినేష్‌రెడ్డి

కోవూరు/బుచ్చిరెడ్డిపాళెం, మే 27 :  మహానాడులో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రూ. 5లక్షల విరాళాన్ని చెక్కురూపంలో టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో  రాష్ట్ర  అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అందజేశారు. ఆయన వెంట తెలుగుయువత రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ఉన్నారు.  ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని అభినందించి పట్టుదలతో పనిచేయాలని సూచించారు. ఈ సారి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి రావాలని ఆశీర్వదించారు.

Updated Date - 2022-05-28T05:04:44+05:30 IST