కరెంటు షాక్‌తో రైతు మృతి

ABN , First Publish Date - 2021-03-07T17:16:23+05:30 IST

కరీంనగర్: విద్యుదాఘాతానికి రైతు బలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం

కరెంటు షాక్‌తో రైతు మృతి

కరీంనగర్: విద్యుదాఘాతానికి రైతు బలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో భోగిని సారయ్య (50) అనే రైతు మృతి చెందాడు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైరుకు రైతు తగలడంతో చనిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-03-07T17:16:23+05:30 IST