కూతురిపై తండ్రి అత్యాచారం

ABN , First Publish Date - 2021-09-09T00:36:11+05:30 IST

నగరంలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడలో కూతురి

కూతురిపై తండ్రి అత్యాచారం

విజయవాడ: నగరంలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడలో కన్నకూతురి(5)పై కసాయి తండ్రి చినబాబు అత్యాచారం చేసాడు. చిన్నారి బాధ పడుతుండడంతో తండ్రి అరాచకం వెలుగులోకి వచ్చింది. భర్త చినబాబుపై దిశ పీఎస్‌లో చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది.  పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసారు. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని తల్లి ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-09-09T00:36:11+05:30 IST