విద్యార్థి సమస్యలపై పోరాటం చేయండి

ABN , First Publish Date - 2021-10-17T05:39:25+05:30 IST

విద్యార్థుల సమస్యలపై టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో పోరాటం చేసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ పార్లమెంట్‌ సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నేతలకు సూచించారు.

విద్యార్థి సమస్యలపై పోరాటం చేయండి

కడప, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమస్యలపై టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో పోరాటం చేసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ పార్లమెంట్‌ సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నేతలకు సూచించారు. టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ కడప పార్లమెంటరీ సెక్రటరీగా ఎన్నికైన చవలముడి వినయ్‌, నగర అధ్యక్షుడు అనీల్‌బాబు, టీ ఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసపేట శివ శ్రీనివాసరెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా విద్యార్థి సమస్యలను గుర్తించి పోరాటం చే యాలన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ నేతలుగా ఎదిగేందుకు టీఎన్‌ఎ్‌సఎ్‌ఫలో బాగా రాణించాలని సూచించారు.  

Updated Date - 2021-10-17T05:39:25+05:30 IST