‘పీఆర్సీ అమలు చేసే వరకు పోరాటం’

ABN , First Publish Date - 2021-12-05T04:56:37+05:30 IST

పీర్సీ అమలు జరిపే వరకు పోరాటం చేస్తామని యూటీఎఫ్‌ నాయకులు రామన్‌, చంద్రపాల్‌, విజయ్‌ కుమార్‌ అన్నారు.

‘పీఆర్సీ అమలు చేసే వరకు పోరాటం’

గోనెగండ్ల, డిసెంబరు 4: పీర్సీ అమలు జరిపే వరకు పోరాటం చేస్తామని యూటీఎఫ్‌ నాయకులు రామన్‌, చంద్రపాల్‌, విజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ జగన్‌ ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచడంలలో జాప్యం చేస్తున్నారని అన్నారు. 11వ పీఆర్సీని అమలు చేయాలి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్‌ లో ఉన్న డీఏ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాఘ వేంద్ర, బాబు, మద్దిలేటి, శంకర్‌నాయక్‌, రామ్మోహన్‌రావు, నాగేశ్వరరావు, ఖాజన్న, నాగరాజు, వెంకటరమణ గోవిందు, రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T04:56:37+05:30 IST