భీమవరంలో మన్యం వీరుడి విగ్రహానికి తుది మెరుగులు

ABN , First Publish Date - 2022-07-01T08:33:57+05:30 IST

భీమవరంలో మన్యం వీరుడి విగ్రహానికి తుది మెరుగులు

భీమవరంలో మన్యం వీరుడి విగ్రహానికి తుది మెరుగులు

భీమవరం, జూన్‌ 30: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ నెల 4న ప్రధాని మోదీ ఆవిష్కరించబోయే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం అమరిక పనులు పూర్తి చేశారు. పట్టణంలోని 35వ వార్డు చిల్డ్రన్స్‌పార్క్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా 30 అడుగుల కాంస్య విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. విగ్రహాన్ని నిలబెట్టడంతో అనేక మంది సందర్శకులు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2022-07-01T08:33:57+05:30 IST