స్కూటీకి అంతిమ యాత్ర

ABN , First Publish Date - 2021-07-27T07:40:41+05:30 IST

పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు

స్కూటీకి అంతిమ యాత్ర

పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌కుమార్‌, వర్రే శ్రీనివాసరావు తదితరులు స్కూటీకి పాడె కట్టి అంతిమయాత్ర జరిపారు.  

- రాజమహేంద్రవరం సిటీ

Updated Date - 2021-07-27T07:40:41+05:30 IST