మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2022-05-29T20:24:02+05:30 IST
నల్లగొండ: నాంపల్లి మండలం కేతేపల్లిలో విద్యుత్ షాక్తో మరణించిన యాదయ్య, మోహనయ్య కుటుంబాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.5
నల్లగొండ: నాంపల్లి మండలం కేతేపల్లిలో విద్యుత్ షాక్తో మరణించిన యాదయ్య, మోహనయ్య కుటుంబాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజమోని వెంకటయ్య కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించాలని..వైద్యానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేశారు.