పాతపట్నం జీసీసీలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-01-26T02:29:57+05:30 IST
జిల్లాలోని పాతపట్నం జీసీసీ నిత్యావసర విక్రయశాల
శ్రీకాకుళం: జిల్లాలోని పాతపట్నం జీసీసీ నిత్యావసర విక్రయశాలలో అగ్నిప్రమాదం జరిగింది. నిత్యావసర సరుకులు, కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. సుమారు 50వేలు నగదు దగ్ధమయింది. షార్ట్ సర్వ్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.