Vijayawada: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

ABN , First Publish Date - 2022-07-07T20:20:09+05:30 IST

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కథ సుఖాంతమైంది.

Vijayawada: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

విజయవాడ: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల (Fishermens) కథ సుఖాంతమైంది. కొన్ని రోజుల క్రితం సముద్రంలో గల్లంతైన నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. తాము క్షేమంగా ఉన్నట్లు జాలర్లు ఫోన్లో బంధువులకు సమాచారం ఇచ్చారు. నరసాపురం కొత్తపాలెం వద్ద ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. మత్యకారులు చిన్న మస్తాన్, నాంచారరులు, నరసింహారావు, వెంకటేశ్వరరావు గత ఐదు రోజులుగా సముద్రంలో కనిపించకుండా పోయారు. చివరకు వారు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-07T20:20:09+05:30 IST