ఐదు కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-10-27T05:31:04+05:30 IST
జిల్లాలో మంగళవారం ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,24,123కు చేరింది.
కర్నూలు(హాస్పిటల్), అక్టోబరు 26: జిల్లాలో మంగళవారం ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,24,123కు చేరింది. వీరిలో 27 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 1,23,243 మంది డిశ్చార్జి అయ్యారు.